ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకోవాల్సిన సమయం దగ్గర పడింది. ప్రస్తుతం మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఎమ్ఎమ్ కీరవాణి దమ్ము సినిమాకి రీ రికార్డింగ్ చేయడం మొదలు పెట్టారు. దమ్ము చిత్రం పూర్తిగా చూసిన ఆయన సినిమాకి సంబందించిన సమాచారం ఆయన ట్విట్టర్ అకౌంటులో పెట్టారు. ‘ఇప్పుడే దమ్ము క్లైమాక్స్ సన్నివేశాలు తప్ప పూర్తి సినిమా చూసాను. ఈ రోజు నుండి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రారంభించబోతున్నాను. ఎన్టీఆర్ స్టామినాని బోయపాటి బాక్స్ ఆఫీస్ కి చూపించబోతున్నాడు’ అని అన్నాడు. షూటింగ్ చివరి దశల్లో దమ్ము ఏప్రిల్ ద్వితీయార్ధంలో విడుదలకు సిద్ధమవుతుంది.
‘దమ్ము’తో ఎన్టీఆర్ స్టామినా చూపిస్తాడంటున్న కీరవాణి
‘దమ్ము’తో ఎన్టీఆర్ స్టామినా చూపిస్తాడంటున్న కీరవాణి
Published on Mar 21, 2012 12:29 PM IST
సంబంధిత సమాచారం
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
- సినీ కార్మికులు, నిర్మాతల చర్చలు సక్సెస్.. ఇక షూటింగ్స్ షురూ..!
- అనుష్క ‘ఘాటి’లో అడుగు పెడుతున్న హీరో తల్లి.. ఎవరంటే..?
- చిరు-బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్.. గుడ్ న్యూస్ వచ్చేది ఎప్పుడంటే..?
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!