యాక్షన్ హీరో యంగ్ టైగర్ ఎన్టీయార్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “దమ్ము” ఈ ఏప్రిల్ కి విడుదల అవ్వటానికి సకలం సిద్దమయ్యింది చిత్రంలో చివరి పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ ఈ నెల 26 నుండి మొదలు కాబోతుంది ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్ ను నిర్మించారు. దీనితో ఈ చిత్ర చిత్రీకరణ మొత్తం పూర్తి అవుతుంది. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు త్రిష మరియు కార్తీకలు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం అందిస్తున్నారు. అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమ్మర్శియల్స్ బ్యానర్ మీద కే.ఎస్.రామారావు సమర్పిస్తున్నారు.
మార్చ్ 26 నుండి దమ్ము చివరి పాట
మార్చ్ 26 నుండి దమ్ము చివరి పాట
Published on Mar 20, 2012 1:58 AM IST
సంబంధిత సమాచారం
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
- సినీ కార్మికులు, నిర్మాతల చర్చలు సక్సెస్.. ఇక షూటింగ్స్ షురూ..!
- అనుష్క ‘ఘాటి’లో అడుగు పెడుతున్న హీరో తల్లి.. ఎవరంటే..?
- చిరు-బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్.. గుడ్ న్యూస్ వచ్చేది ఎప్పుడంటే..?
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!