“ఎర్త్ అవర్” ఈ కార్యక్రమినికిఆమిర్ ఖాన్,సచిన్ టెండుల్కర్,అభిషేక్ బచన్ మరియు విద్య బాలన్ ల తో పాటు ఇప్పుడు రానా దగ్గుబాటి కూడా పాల్గొననున్నారు. ప్రపంచ ప్రకృతి నిధి సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రకృతికి జరుగుతున్న హాని ని ఆపటానికి చేసిన ప్రయత్నం ఈ కార్యక్రమం లో స్వచ్చందంగా వ్యాపారవేత్తలు, గృహస్థులు మార్చ్ 31న విద్యుత్తు ని నిలిపివేస్తారు. 2004 లో మొదలయిన ఈ కార్యక్రమం ప్రపంచ ప్రఖ్యాతి కాంచింది. “ఎర్త్ అవర్ కార్యక్రమం లో పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది” అని రానా దగ్గుబాటి అన్నారు.
“ఎర్త్ అవర్” కి ప్రచారం చెయ్యబోతున్న రానా దగ్గుబాటి
“ఎర్త్ అవర్” కి ప్రచారం చెయ్యబోతున్న రానా దగ్గుబాటి
Published on Mar 16, 2012 1:02 AM IST
సంబంధిత సమాచారం
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
- సినీ కార్మికులు, నిర్మాతల చర్చలు సక్సెస్.. ఇక షూటింగ్స్ షురూ..!
- అనుష్క ‘ఘాటి’లో అడుగు పెడుతున్న హీరో తల్లి.. ఎవరంటే..?
- చిరు-బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్.. గుడ్ న్యూస్ వచ్చేది ఎప్పుడంటే..?
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!