శ్రీనివాస్ రాగ దర్శకత్వం వహిస్తున్న చిత్రం లో నార రిఒహిట్ మరియు నిత్య మీనన్ లు జంటగా కనిపించబోతున్నారు ఈ చిత్రం ఇటీవలే అరకులో షెడ్యూల్ పూర్తి చేసుకొని తిర్గి వచ్చింది తరువాతి షెడ్యూల్ హైదరాబాద్ లో ఉండబోతుంది ఈ షెడ్యూల్ మార్చ్ 5 నుండి మొదలు కాబోతుంది. ఈ చిత్రాన్ని సి.వి.రెడ్డి నిర్మిస్తున్నారు ఈ చిత్రం లో నాగబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.కుటుంభ కథ చిత్రం గ ఉండబోతుంది.ఈ వేసవి చివర్లో ఈ చిత్రం విడుదల కావచ్చు దాదాపుగా మే చివరి వారం లేకపోతే జూన్ మొదటి వారం లో విడుదల కావచ్చు.
అరకు నుండి తిరిగి వచ్చిన నారా రోహిత్ మరియు నిత్య మీనన్
అరకు నుండి తిరిగి వచ్చిన నారా రోహిత్ మరియు నిత్య మీనన్
Published on Mar 2, 2012 11:07 AM IST
సంబంధిత సమాచారం
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. గ్రాఫిక్స్తో గూస్బంప్స్ ఖాయం..!
- తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- కిష్కింధపురి కోసం బెల్లంకొండ హీరో ఆ వర్క్లో బిజీ..!
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
- ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే