సిని అభిమానులకు 2012 వేసవి పండుగ కాబోతుంది. ఈ వేసవికి భారి చితాలు విడుదల కానున్నాయి. మొదటగా రామ్ చరణ్ తేజ నటించిన “రచ్చ” విడుదల కానుంది వెంటనే ఎన్ టి ఆర్ “దమ్ము” మరియు పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” లు విడుదల కానున్నాయి. ఈ మూడు చిత్రాల మీద పరిశ్రమ లో పాజిటివ్ టాక్ ఉంది. వేసవి లో జరిగే ఈ పోటి కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు. “గబ్బర్ సింగ్” ట్రైలర్ ఇప్పటికే విడుదల అయ్యింది ఇంకా “రచ్చ” మరియు “దమ్ము” చిత్ర ట్రైలర్ లు రావాల్సి ఉంది. మూడు చిత్రాలు నిర్మాతలు చాలా శ్రద్ద తీసుకొని చేస్తున్నారు ఎక్కడా వెనుకాడకుండా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు కావున ఈ చిత్రాల మీద అంచనాలు మరింత పెరిగాయి. వారి అంచనాలు నిలబడాలని కోరుకుందాం.
భారి అంచనాల మీద వేసవి కి రానున్న భారి చిత్రాలు
భారి అంచనాల మీద వేసవి కి రానున్న భారి చిత్రాలు
Published on Feb 27, 2012 7:55 PM IST
సంబంధిత సమాచారం
- తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- కిష్కింధపురి కోసం బెల్లంకొండ హీరో ఆ వర్క్లో బిజీ..!
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
- ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే