నితిన్ నిత్య మీనన్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఈ నెల 24 విడుదలకు సిద్ధమవుతుంది. అనూప్ రూబెన్స్ అందించిన ఆడియో బాగా హిట్ కావడంతో ఈ చిత్ర ఆడియో ప్లాటినం డిస్క్ వేడుకను హైదరాబాదులో జరపనున్నారు. నితిన్ మరియు నిత్య మీనన్ ఇద్దరు ఈ వేడుకకు హాజరు కానున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చితాన్ని శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై విక్రమ్ గౌడ్ నిర్మిస్తున్నారు.
నేడే ఇష్క్ ప్లాటినం డిస్క్ వేడుక
నేడే ఇష్క్ ప్లాటినం డిస్క్ వేడుక
Published on Feb 22, 2012 4:20 PM IST
సంబంధిత సమాచారం
- కొరటాల, చైతు ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే