రవి తేజ మరియు దీక్ష సెత్ లు ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “నిప్పు”. ఈ చిత్రం మొదటి రోజు మంచి వసూల్లనే రాబట్టింది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం తూర్పు గోదావరి జిల్లా లో ఈ చిత్రం మొదటి రోజు 22 .65 లక్షలు వసూళ్లు చేసినట్టు సమాచారం. మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో ఈ చిత్రం 60 లక్షల దాక వసూళ్లు రాబట్టవచ్చని అంచనా. ఈ చిత్రం మొదటి రోజు వెయ్యికి పైగా థియేటర్ ల లో విడుదల అయ్యింది. రవితేజ నటన మరియు ఎనేర్జి ఈ వసూళ్ళకు కారణం. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైవిఎస్ చౌదరి నిర్మించారు.
తూర్పు గోదావరి జిల్లాలో 22 లక్షలు రాబట్టిన నిప్పు
తూర్పు గోదావరి జిల్లాలో 22 లక్షలు రాబట్టిన నిప్పు
Published on Feb 18, 2012 8:01 PM IST
సంబంధిత సమాచారం
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?