సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘బిజినెస్ మేన్’ చిత్రానికి సీక్వెల్ తీయడం లేదని ఈ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ తెలియజేశారు. ఈ సంవత్సరం మొదట్లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాదించడంతో పూరి మరియు మహేష్ బాబు ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని అనుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే ఒక తెలుగు ప్రముఖ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బిజినెస్ మేన్’ కి సీక్వెల్ తీయడంలేదు. ప్రస్తుతం మహేష్ ను ఊహించుకొని వేరొక కథ సిద్దం చేసుకుంటున్నాను అని పూరి జగన్నాథ్ అన్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయనున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే 2013లో పూరి – మహేష్ ల చిత్రం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘దేవుడు చేసిన మనుషులు’ ఆగష్టు 15న విడుదల కానుంది.
‘బిజినెస్ మేన్’ కి సీక్వెల్ తీయడం లేదు : పూరి
‘బిజినెస్ మేన్’ కి సీక్వెల్ తీయడం లేదు : పూరి
Published on Aug 5, 2012 6:00 PM IST
సంబంధిత సమాచారం
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!