తెలుగులో ఎప్పటికి నిలిచిపోయే మెలోడ్రామ చిత్రాలలో ఒకటి “మాతృ దేవో భవ”, మాధవి మరియు నాజర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం భోజ్ పూరి భాషలో తెరకెక్కిస్తున్నారు. 1993లో విడుదలయిన ఈ చిత్రం ఇపటికి చూసిన వారి చేత కన్నీరు పెట్టిస్తుంది. కే అజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కే ఎస్ రామ రావు నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని భోజ్ పూరిలో జయప్రద మరియు మనోజ్ తివారి ప్రధాన పాత్రలలో తెరకెక్కించనున్నారు. దిన్కర్ కపూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు ఈ రీమేక్ కి జయప్రద నిర్మాత వ్యవహరించనున్నారు. జయప్రద మరిన్ని చిత్రాలను నిర్మించాలని అనుకుంటున్నారని బాలివుడ్ సమాచారం. ప్రస్తుతం “మాతృ దేవో భవ” చిత్రం మీదే జయప్రద నమ్మకాలు పెట్టుకొని ఉన్నారు.
భోజ్ పూరి లో రీమేక్ కానున్న “మాతృ దేవో భవ”
భోజ్ పూరి లో రీమేక్ కానున్న “మాతృ దేవో భవ”
Published on Aug 4, 2012 3:51 AM IST
సంబంధిత సమాచారం
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!