టాలీవుడ్ లో ‘జగమే మాయ’ అనే టైటిల్ తో ఓ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి టైటిల్స్ పెట్టాలంటే కాస్త డేరింగ్ ఉండాలి. ఇటీవలే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ ఈ మధ్య కాలంలో వచ్చిన అన్నిటికంటే కాస్త డిఫరెంట్ గా ఉంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం కూడా ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు. ఈ కథాంశం మొత్తం భ్రమ అనే అంశం చుట్టూ తిరుగుతుంది. దీని ద్వారా ఈ ప్రపంచమే ఒక భ్రమ అని చెప్పాలనుకుంటున్నారు. చాలా కొత్తగా అనిపించే ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతుందని డైరెక్టర్ మహేష్ ఉప్పుటూరి అన్నాడు. శివ బాలాజీ, సిధు, క్రాంతి, చిన్మయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ప్రసాద్ ఉప్పుటూరి నిర్మాత.
భ్రమ చుట్టూ తిరిగే జగమే మాయ
భ్రమ చుట్టూ తిరిగే జగమే మాయ
Published on Sep 1, 2013 12:00 PM IST
సంబంధిత సమాచారం
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘ఓజి’
- సైయారా.. అపేది ఎవరురా..?
- సుమ అడ్డాలో తెలుసు కదా.. మామూలుగా ఉండదుగా..?
- రాజా సాబ్తో ప్రభాస్ అది కూడా తీర్చేస్తాడట..!
- కింగ్ 100 నాటౌట్ కోసం మెగాస్టార్..!
- ‘ఓజి’ సెన్సార్.. రెండూ అడుగుతున్న ఫ్యాన్స్!
- OG : ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- జెర్సీ నెం.18 మ్యాజిక్ : ఆస్ట్రేలియా మీద వేగవంతమైన శతకం – స్మృతి మంధాన సూపర్ ఇన్నింగ్స్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్లో మెరిసిన క్రికెట్ రాణులు
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- అల్లు అర్జున్, అట్లీ చిత్ర ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కేనా..?
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో