పారిశ్రామికవేత్త మరియు రాజకీయనాయకుడైన పాలెం శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు నిర్మాతగా మారనున్నారు. ‘మ్యూజిక్ మ్యాజిక్’ పేరుతొ శ్రీకాంత్ రెడ్డి పార్లేడ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో నిర్మించనున్నారు. ఈ సినిమా ఆడియోను ఈరోజు హైదరాబాద్ లో విడుదల చేసారు. డి. ఎస్ మంత్రాస్కర్ దర్శకుడిగా పరిచయమవ్వడమే కాక మరికొంతమంది నటులను పరిచయం చేస్తున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ “సంగీతమంటే ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి వుంటుంది. మేము క్లాసికల్ మ్యూజిక్ ని ఎంచుకున్నాము. దీనికోసం ఎంతో రీసెర్చ్ చేసాము. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నానని” తెలిపారు
శ్రీకాంత్ రెడ్డి కడప నియోజికవర్గంలో టి.డి.పి తరుపున గత ఎన్నికలలో జగన్ కు వ్యతిరేకంగా పోటీ చేసారు. సినీ ప్రపంచంలో ఈయన గమ్యం ఎటువైపో త్వరలోనే చూద్దాం
ప్రొడ్యూసర్ గా మారిన పారిశ్రామికవేత్త
ప్రొడ్యూసర్ గా మారిన పారిశ్రామికవేత్త
Published on Aug 29, 2013 3:10 PM IST
సంబంధిత సమాచారం
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘ఓజి’
- సైయారా.. అపేది ఎవరురా..?
- సుమ అడ్డాలో తెలుసు కదా.. మామూలుగా ఉండదుగా..?
- రాజా సాబ్తో ప్రభాస్ అది కూడా తీర్చేస్తాడట..!
- కింగ్ 100 నాటౌట్ కోసం మెగాస్టార్..!
- ‘ఓజి’ సెన్సార్.. రెండూ అడుగుతున్న ఫ్యాన్స్!
- OG : ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- జెర్సీ నెం.18 మ్యాజిక్ : ఆస్ట్రేలియా మీద వేగవంతమైన శతకం – స్మృతి మంధాన సూపర్ ఇన్నింగ్స్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్లో మెరిసిన క్రికెట్ రాణులు
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- అల్లు అర్జున్, అట్లీ చిత్ర ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కేనా..?
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో