అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం “గౌరవం” చిత్ర రెండవ షెడ్యూల్ మరో రెండు రోజుల్లో ముగియనుంది.ఈ ద్విభాషా చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తుండగా డ్యూయట్ మూవీస్ బ్యానర్ మీద ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ ,యామి గౌతం, సాయి చరణ్, నాజర్ మరియు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ రెండు నెలల క్రితం మైసూరులో మొదలయ్యింది, రెండవ షెడ్యూల్ ఈ మధ్యనే రాజమండ్రిలో జరుగుతుంది. చాలా వరకు టాకీ భాగం పూర్తయ్యింది మరో రెండు చిన్న షెడ్యూల్లలో చిత్రం పూర్తి కానుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కులానికి విలువనిచ్చి ప్రతిభను వెనక్కి నెట్టేస్తున్నారు అనే అంశాన్ని చర్చించనున్నట్టు తెలుస్తుంది. గతంలో ప్రకాష్ రాజ్ నుండి వచ్చిన “ఆకాశమంత” మరియు “ధోని” చిత్రాలను ఆదరించారు ఈ చిత్రం మీద ఆ చిత్రాల ప్రభావం తప్పకుండా ఉంటుంది.
మరో రెండు రోజుల్లో గౌరవం రెండవ షెడ్యూల్ పూర్తి
మరో రెండు రోజుల్లో గౌరవం రెండవ షెడ్యూల్ పూర్తి
Published on Sep 5, 2012 1:08 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!