పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ టాకీ పార్ట్ పూర్తి చేసుకుని శబ్దాలయ స్టుడియోలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్న డబ్బింగ్ కోసం పూరి జగన్నాధ్ దగ్గరుండి మరీ ఈ భాధ్యతలు అన్నీ చూసుకుంటున్నాడు. అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేసిన పూరి జగన్నాధ్ అనుకున్న సమయాని కంటే ఒక వారం ముందే అక్టోబర్ 11 న విడుదల చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, మేకింగ్ వీడియోలో పవన్ స్టైల్ చుసిన అభిమానులు వీరిద్దరి కాంబినేషన్లో మరో హిట్ గ్యారంటీ అని అంచనాలు వేసుకుంటున్నారు. మణిశర్మ స్వరపరిచిన పాటలు ఈ నెల 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్నా హీరొయిన్ గా నటించిన ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
పవన్ సినిమా డబ్బింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న పూరి
పవన్ సినిమా డబ్బింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న పూరి
Published on Sep 4, 2012 8:41 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!