పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “కెమరామెన్ గంగతో రాంబాబు” చిత్రం రేపటి నుండి డబ్బింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకోనుంది. అక్టోబర్ 11న విడుదలకు సిద్దమయిన ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్ని సెప్టెంబర్లో పూర్తి చేసేయనున్నారు. ముందు ఈ చిత్రంలో నటించిన జూనియర్ ఆర్టిస్ట్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు డబ్బింగ్ చెప్పనున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తుంది. పూరి జగన్నాథ్ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రం మెరుపు వేగంతో చిత్రీకరణ పూర్తి చేసుకుంది.దీంతో అక్టోబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తానన్న మాటను పూరి నిలబెట్టుకోనున్నారు. ఈ చిత్రంలో పవన్ పవర్ఫుల్ విలేఖరి పాత్రలో కనిపించనున్నారు పూరి మార్క్ వినోదాన్ని ఈ చిత్ర కథకు మేళవించారు.మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాని డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు.
రేపటి నుండి డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకోనున్న కెమెరామెన్ గంగతో రాంబాబు
రేపటి నుండి డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకోనున్న కెమెరామెన్ గంగతో రాంబాబు
Published on Aug 31, 2012 1:55 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!