సెప్టెంబర్ 1 నుండి నవదీప్ “బాద్షా” చిత్రీకరణలో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ చిత్రంలో విలన్ పాత్రలో నవదీప్ కనపడనున్నాడని గతంలోనే మేము చెప్పాము. ప్రస్తుతం ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం నవదీప్ బ్యాంకాక్ వెళుతున్నారు. ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 25 వరకు బ్యాంకాక్లో జరుగుతుంది. ఈ నెలలోనే మొదలయిన “వసూల్ రాజ” చిత్రీకరణలో గత కొద్ది రోజులుగా నవదీప్ పాల్గొంటున్నారు. ఆ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరువాత నవదీప్ బాద్షా చిత్రీకరణలో పాల్గొంటారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు కాజల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపి మోహన్ మరియు కోన వెంకట్ స్క్రిప్ట్ అందించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేసుకోబోతున్న ఈ చిత్రం 2013 జనవరి 11న విడుదల కానుంది.
బ్యాంకాక్లో బాద్షా టీంతో చేరనున్న నవదీప్
బ్యాంకాక్లో బాద్షా టీంతో చేరనున్న నవదీప్
Published on Aug 30, 2012 7:15 PM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!