మన సౌత్ సినిమాలని 3డి లో చూసే రోజు మరెంతో దూరంలో లేదు. ప్రస్తుతం మన దగ్గర 3డి సినిమాలకు సరిపడా ఎక్విప్ మెంట్ లేకపోవడంతో 3డి సినిమాలకు ఆదరణ తక్కువగా ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాతో 3డి సినిమాతో ఈ తరహ సినిమాలకు ఆదరణ పెరిగే అవకాశం ఉంది. శివాజీ 3డి చిత్ర విశేషాలను తెలియజేయడానికి సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయగా నిర్మాత ఎమ్. ఎస్. గుహన్ మాట్లాడుతూ శివాజీ సినిమాని 3డి లోకి మార్చాలని నిర్ణయించుకుని ప్రారంభించాం. 3డి మారుస్తున్నట్లు రజిని కాంత్ గారికి కూడా తెలియదు. అయన ఈ చిత్ర 3డి క్లిప్పింగ్స్ చూసి ఆశ్చర్యపోయరన్నారు. ప్రస్తుతం నాలుగు వందల మంది టెక్నీషియన్స్ ఇందుకోసం పని చేస్తున్నారు. సెప్టెంబర్ లో శివాజీ 3డి సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకోస్తమన్నారు.
శివాజీ 3డి లో చూసి రజినికాంత్ ఆశ్చర్యపోయారు : గుహన్
శివాజీ 3డి లో చూసి రజినికాంత్ ఆశ్చర్యపోయారు : గుహన్
Published on Aug 28, 2012 4:08 PM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!