మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తూర్పు గోదావరి జిల్లాలో మొదటి రోజు అనుకున్నంత కలెక్షన్లు సాదించలేదు. ఈ చిత్రం మొదటి రోజు తూర్పు గోదావరిలో 16.40 లక్షల షేర్ సంపాదించింది. ఈ కలెక్షన్ రవితేజ లెవల్ కి చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఈ చిత్రం మొత్తంగా 45 లక్షలు సంపాదిస్తునదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి, రవితేజ మునుపటి చిత్రం ‘నిప్పు’ దీని కంటే ఎక్కువే కలెక్ట్ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని నిన్న విడుదల చేశారు. ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం అందించారు.
‘దేవుడు చేసిన మనుషులు’ తూర్పు గోదావరి కలెక్షన్ రిపోర్ట్
‘దేవుడు చేసిన మనుషులు’ తూర్పు గోదావరి కలెక్షన్ రిపోర్ట్
Published on Aug 16, 2012 4:59 PM IST
సంబంధిత సమాచారం
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!