‘ఆకాశమంత’, ‘గగనం’ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాధామోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘గౌరవం’. ఈ చిత్రానికి సంభందించిన రెండవ షెడ్యూల్ కొద్ది రోజుల క్రితమే రాజమండ్రిలో ప్రారంభమైంది. గత నెలలో ఈ చిత్ర మొదటి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్ లోని అందమైన ప్రదేశాల్లో జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన పూర్తి టీం రాజమండ్రిలో ఉంది మరియు ఇక్కడ ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో యామి గౌతమ్ కథానాయికగా నటిస్తోంది మరియు శ్రీ చరణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రారంభమైన ‘గౌరవం’ రెండవ షెడ్యూల్
ప్రారంభమైన ‘గౌరవం’ రెండవ షెడ్యూల్
Published on Aug 11, 2012 7:44 PM IST
సంబంధిత సమాచారం
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!