మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ చిత్రానికి సంభందించిన తూర్పు గోదావరి జిల్లా హక్కులు పూర్వి పిక్చర్స్ వారు దక్కించుకున్నారు. విశాఖపట్నం కి చెందిన వీరు ఈ చిత్రం కోసం 2 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ వారి సహకారంతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. తమన్నా హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతుంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.
అమ్ముడుపోయిన రచ్చ తూర్పు గోదావరి హక్కులు
అమ్ముడుపోయిన రచ్చ తూర్పు గోదావరి హక్కులు
Published on Mar 5, 2012 1:35 PM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. గ్రాఫిక్స్తో గూస్బంప్స్ ఖాయం..!
- తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- కిష్కింధపురి కోసం బెల్లంకొండ హీరో ఆ వర్క్లో బిజీ..!
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- వీడియో : విశ్వంభర – మెగా బ్లాస్ట్ గ్లింప్స్ (చిరంజీవి, త్రిష)